మక్కల కొనుగోలు కేంద్రాల ఏర్పాటులో సర్కారు జాప్యంపై మక్క రైతులు కన్నెర్ర జేశారు. వెంటనే కేంద్రాలు ఏర్పాటు చేయాలని డిమాండ్ చేస్తూ రోడ్డెక్కారు. బుధవారం బీఆర్ఎస్ ఆధ్వర్యంలో మల్లాపూర్ మండలకేంద్రంలోన�
మొక్కజొన్న కొనుగోలు కేంద్రాలను ప్రభుత్వం వెంటనే ఏర్పాటు చేయాలని జడ్పీ మాజీ చైర్ పర్సన్ దావ వసంత డిమాండ్ చేశారు. రాయికల్ పట్టణం లో బీఆర్ఎస్ నాయకులతో కలిసి ఆమె మీడియా సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా ఆమె �
మక్క కొనుగోలు కేంద్రాలు లేక రైతులు తీవ్రంగా నష్టపోయే పరిస్థితి ఏర్పడిందని, ప్రభుత్వం వెంటనే కొనుగోలు కేంద్రాలు ఏర్పాటు చేయాలని మాజీ మంత్రి, బాల్కొండ ఎమ్మెల్యే వేముల ప్రశాంత్రెడ్డి డిమాండ్ చేశారు.