సంగీత స్రష్ట ఇళయరాజా స్వర ప్రయాణానికి 50ఏండ్లు నిండాయి. ఈ సందర్భంగా మ్యూజిక్ మ్యాస్ట్రో 50ఏండ్ల స్వరప్రయాణ వేడుకను అధికారికంగా, అత్యంత వైభవంగా నిర్వహించనున్నట్టు తమిళనాడు ప్రభుత్వం కీలక ప్రకటన చేసింది. �
పర్మాన్ జోషి, శ్రియా సరన్ జంటగా నటిస్తున్న సినిమా ‘మ్యూజిక్ స్కూల్'. యామినీ ఫిల్మ్స్ నిర్మాణంలో దర్శకుడు పాపారావు బియ్యాల రూపొందిస్తున్నారు. ఇళయారాజా సంగీతాన్ని అందిస్తున్నారు. మే 12న హిందీ, తెలుగు భ