దోమ : గుండెపోటుతో పశ్చిమ బెంగాల్ కార్మికుడు మృతి చెందిన ఘటన దోమ మండల కేంద్రంలో చోటు చేసుకున్నది. పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం.. మండల కేంద్రంలో డబుల్ బెడ్రూం ఇండ్ల నిర్మాణంలో పని చేస్తున్న పశ్చిమ బెంగ
ఆటో బోల్తా.. మహిళ మృతి | కూలీలతో వెళ్తున్న ఆటో ప్రమాదవశాత్తు బోల్తా పడి మహిళా కూలీ మృతి చెందగా.. మరో నలుగురికి తీవ్రగాయాలయ్యాయి. సూర్యాపేట జిల్లా నూతనకల్ మండలం దిక్కుమళ్ల గ్రామం వద్ద ఈ ఘటన జరిగింది.
టిప్పర్ బోల్తా .. 18 మందికి గాయాలు | కూలీలతో వెళ్తున్న టిప్పర్ అదుపుతప్పి బోల్తాపడటంతో 18 మందికి గాయాలయ్యాయి. సిద్దిపేట జిల్లా గజ్వేల్ మండలం దాచారం వద్ద శుక్రవారం సాయంత్రం ఈ దుర్ఘటన జరిగింది.