మంత్రి పువ్వాడ | కరోనా కట్టడిలో భాగంగా పెనుబల్లిలో ఆక్సిజన్తో కూడిన కొవిడ్ వార్డు, మొబైల్ ఎక్స్రే మెషీన్ను రవాణా శాఖ మంత్రి పువ్వాడ అజయ్ కుమార్ ప్రారంభించారు.
మంత్రి ఎర్రబెల్లి | కొవిడ్ బాధితుల చికిత్స కోసం వరంగల్లోని ఎంజీఎం దవాఖనలో అన్ని ఏర్పాట్లు చేశామని పంచాయతీరాజ్ శాఖ మంత్రి ఎర్రబెల్లి దయాకర్రావు తెలిపారు.
నాగర్కర్నూల్ : జిల్లా దవాఖానలో కరోనా చికిత్స, ఆక్సిజన్ సమకూర్చేందుకు అవసరమైన అన్ని ఏర్పాట్లను యుద్ధప్రాతిపదికన ఏర్పాటు చేయాలని జిల్లా కలెక్టర్ యల్. శర్మన్, ప్రభుత్వ దవాఖాన సూపరింటెండెంట్ నాగభూషణంను �
ఆదిలాబాద్ : జిల్లలో కొవిడ్ కేసులు భారీగా పెరుగుతున్న నేపథ్యంలో వైరస్ నియంత్రణకు చేపడుతున్న చర్యలను ఎమ్మెల్యే నిరంతరం పర్యవేక్షిస్తున్నారు. జిల్లా స్థాయి అధికారులతో ప్రతి నిత్యం సమీక్ష సమావేశాలు చేపడు�