Road accident | పాకిస్థాన్ ఆక్రమిత కశ్మీర్లో శుక్రవారం ఉదయం ఘోర రోడ్డు ప్రమాదం జరిగింది. గిల్గిట్ బాల్టిస్థాన్ ఏరియాలోని దియామెర్ జిల్లాలో 41 మందితో ఇరుకైన కొండ మార్గంలో వెళ్తున్న బస్సు అదుపుతప్పి లోయలో పడింద�
పాకిస్థాన్లో ఘోర రోడ్డు ప్రమాదం జరిగింది. పాక్లోని ఖైబర్ పఖ్తుంఖ్వాలోని కోహిస్థాన్ జిల్లాలో ఉన్న కారకోరం హైవేపై ఎదురెదురుగా వస్తున్న బస్సు.. కారు ఢీకొన్నాయి. అనంతరం లోతైన లోయలో పడిపోయాయి.