కమ్మర్పల్లి అటవీరేంజ్ కార్యాలయంలో ఆదివారం చిరుత కళేబర అవశేషాలను దహనం చేశారు. భీమ్గల్ మండలం తాళ్లపల్లి అటవీప్రాంతంలో ఇటీవల కొందరు చిరుతపులిని హతమార్చారు. చంపిన చిరుత పులిని పాతిపెట్టిన ప్రదేశం నుం�
కమ్మర్పల్లి అటవీ రేంజ్ పరిధిలో జే1 పెద్దపులి కనిపించకుండా పోయిన ఘటనలో అటవీశాఖ అధికారులు అటవీప్రాంత గ్రామాలపై ప్రత్యేక నిఘా పెట్టారు. అయితే పెద్దపులి కోసం నిఘా ఉంచిన సమయంలో చిరుతపులులను చంపిన ఘటనలు బయ�