ఏఐసీసీ జాతీయ అధ్యక్షుడు మల్లికార్జున ఖర్గే పట్ల వివక్ష, బీహార్లో విద్యార్థుల పట్ల బీజేపీ వ్యవహరించిన తీరును నిరసిస్తూ యూత్ కాంగ్రెస్ ఆధ్వర్యంలో సోమవారం నాంపల్లిలోని బీజేపీ కార్యాలయాన్ని ముట్టడించ
Hayat Nagar : ప్రజా సమస్యలపై వార్తలు రాసిన జర్నలిస్ట్ను బెదిరించిన యూత్ కాంగ్రెస్ అధ్యక్షుడిపై కేసు నమోదైంది. 'మా కుటుంబ సభ్యుడిపై వార్త రాస్తావా?' అని అతడికి ఫోన్, వాట్సాప్ కాల్ చేసి బండ బూతులు తిట్టాడు.