లాక్డౌన్ దెబ్బకు అన్ని వ్యాపారాలు కుదేలయ్యాయి. ప్రైవేట్ కంపెనీలైతే ఉద్యోగుల జీతభత్యాల్లో భారీగా కోత విధించాయి కూడా. గత ఏడాది కాలంగా తక్కువ జీతాలకు, రావాల్సిన ఇంక్రిమెంట్లు రాక, ప్రమోషన్లు రాక వేతన జీ
ముంబై : కరోనా మహమ్మారి వెంటాడినా ఈ ఏడాది రికార్డుస్ధాయిలో విదేశీ ప్రత్యక్ష పెట్టుబడులు (ఎఫ్డీఐ) తరలివచ్చాయని కేంద్ర వాణిజ్య, పరిశ్రమలు, రైల్వే మంత్రి పీయూష్ గోయల్ పేర్కొన్నారు. భారత్లో సానుకూల వాణిజ�
న్యూఢిల్లీ: కేంద్ర ప్రభుత్వం కొత్తగా ప్రతిపాదించిన పాత వాహనాల స్క్రాపేజీ పాలసీ అమలులోకి తేవడం వల్ల 35 వేల మందికి కొత్త ఉద్యోగాలు లభిస్తాయని అంచనా వేస్తున్నది. తాజాగా ఆటోమొబైల్ రంగంలోకి రూ.10 వ
వాషింగ్టన్: అమెరికన్లకు సెర్చింజన్ గూగుల్ తీపి కబురందించింది. ఈ ఏడాదిలో దేశవ్యాప్తంగా 700 కోట్ల డాలర్ల పెట్టుబడులు పెట్టనున్నట్లు గూగుల్ సీఈవో సుందర్ పిచాయ్ గురువారం ఓ ప్రకటనలో తెలిపారు.
ఔత్సాహికులకు టీఎస్ఐఐసీ ఆహ్వానం వివిధ జిల్లాల్లో ప్లాట్లు, షెడ్ల ఖాళీలు వెల్లడి పరిశ్రమల స్థాపనకు ముందుకురావాలని పిలుపు హైదరాబాద్, మార్చి 15 (నమస్తే తెలంగాణ): రాష్ట్రంలో పరిశ్రమలు ఏర్పాటు చేయటానికి ప్ర�