CM KCR | రాష్ట్ర ముఖ్యమంత్రి కల్వకుంట్ల చంద్రశేఖర్రావు జిల్లాల్లో పర్యటించనున్నారు. మూడు జిల్లాల్లో కొత్తగా నిర్మించిన సమీకృత కలెక్టరేట్లకు ప్రారంభోత్సవం చేయనున్నారు. ఈ నెల 12న ఉదయం మహబూబాబాద్ జిల్లాలో
కలెక్టరేట్ల ఏర్పాటు విషయంలో ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం తెలంగాణ ప్రభుత్వాన్ని అనుసరిస్తున్నది. ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం కొత్తగా ఏర్పాటుచేయనున్న జిల్లాల్లో సమీకృత కలెక్టరేట్లను నిర్మించాలని...