ED Raids: టెర్రర్ ఫండింగ్, అక్రమ చొరబాట్ల కేసులో ఇవాళ ఎన్ఫోర్స్మెంట్ డైరెక్టరేట్ నాలుగు రాష్ట్రాల్లోని సుమారు 13 ప్రాంతాల్లో తనిఖీలు నిర్వహిస్తోంది. ఉత్తరప్రదేశ్ ఉగ్రవాద నిరోధక శాఖ నమోదు చేసి�
భారతదేశంలోకి అక్రమంగా చొరబడి, ఇక్కడ ఆధార్, పాస్పోర్టులను పొంది దర్జాగా వ్యాపారాలు చేసుకుంటున్న రోహింగ్యాలను రాచకొండ పోలీసులు అరెస్ట్ చేశారు. రాచకొండ సీపీ సుధీర్బాబు కథనం ప్రకారం..