భారీగా గంజాయి పట్టివేత | ఆంధ్రలోని ఏలూరు నుంచి అక్రమంగా లారీలో తరలిస్తున్న 420 కిలోల గంజాయిని స్వాధీనం చేసుకున్నామని సంగారెడ్డి జిల్లా ఎస్పీ రమణకుమార్ తెలిపారు. మంగళవారం జహీరాబాద్ మండలంలోని చిరాక్ పల్లి �
Crime news | సూర్యాపేట పట్టణ పోలీసులు, సీసీఎస్ సిబ్బంది తనిఖీలు నిర్వహించి 120 కేజీల గంజాయిని సీజ్ చేశారు. మంగళవారం పట్టణ పోలీస్ స్టేషన్లో డీఎస్పీ మోహన్ కుమార్ కేసు వివరాలు వెల్లడించారు.