ఈ ఏడాది హజ్ యాత్రకు సౌదీ అరేబియా గ్రీన్సిగ్నల్ ఇచ్చిం ది. భారత్ నుంచి ఈసారి 79,237 మంది యాత్రికులను అనుమతించనున్నట్టు సౌదీ సమాచారం అందించిందని కేంద్ర మైనార్టీ వ్యవహారాల మంత్రిత్వ శాఖ శుక్రవారం వెల్లడి�
న్యూఢిల్లీ: కరోనా కారణంగా హజ్ యాత్రను రద్దు చేస్తున్నట్టు భారత హజ్ కమిటీ ప్రకటించింది. ఈ మేరకు హజ్ కమిటీ ఆఫ్ ఇండియా చీఫ్ ఎగ్జిక్యూటివ్ ఆఫీసర్ మక్సూద్ అహ్మద్ ఖాన్ ఉత్తర్వులు వెల్లడించారు. కొవిడ
జెడ్డా : హజ్ యాత్ర వచ్చే నెల ప్రారంభం కానుంది. ఈ నేపథ్యంలో సౌదీ అరేబియా 2021 ఏడాదికి సంబంధించి హజ్ విధానాన్ని ప్రకటించింది. ఈ సంవత్సరం విదేశీ యాత్రికులకు ప్రవేశాన్ని నిరోధించింది. హజ్ యాత్రలో ఈసారి �
హజ్ యాత్రపై ఏ నిర్ణయం తీసుకోలే : కేంద్రమంత్రి | ఈ ఏడాది జరుగనున్న హజ్ యాత్రపై ఇంకా ఎలాంటి నిర్ణయం తీసుకోలేదని.. ఈ విషయంపై ఇంకా స్పష్టత లేదని కేంద్ర మైనారిటీ వ్యవహారాల శాఖ మంత్రి ముక్తార్ అబ్బాస్ నఖ్వీ ప
జకార్తా : హజ్ తీర్థయాత్రను ఇస్లామిక్ దేశం ఇండోనేషియా వరుసగా రెండో ఏడాది రద్దు చేసింది. కొవిడ్-19 మహమ్మారి ఉధృతి నేపథ్యంలో ఈ నిర్ణయం తీసుకున్నట్లు ఆ దేశ మత వ్యవహారాలశాఖ మంత్రి గురువారం వె�