తెలంగాణ గురుకులాల్లో వరుస ఫుడ్ పాయిజన్ ఘటనలపై రాష్ట్ర మానవ హక్కుల కమిషన్ తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేసింది. గురుకులాల్లో ఫుడ్ పాయిజన్లపై దినపత్రికల్లో వచ్చిన కథనాల ఆధారంగా సుమోటోగా కేసు నమోదు చేసింది.
రాష్ట్రంలోని వసతిగృహాలు, గురుకులాలు, కేజీబీవీలలో పెడుతున్న తిండి తినలేకపోతున్నామని విద్యార్థులు రోడ్డెక్కుతున్నారు. మాకు నాణ్యమైన భోజనం పెట్టాలని వారు ఏడుస్తూ డిమాండ్ చేస్తుండటం చూస్తుంటే గుండె తరు