Kakatiya University | కాకతీయ విశ్వవిద్యాలయ అభివృద్ధికి రూ.500 కోట్ల ప్రత్యేక నిధులను అందించాలని కేయూ విశ్రాంత అధ్యాపకుల సంఘం అధ్యక్షుడు ప్రొఫెసర్ ఏ.సదానందం డిమాండ్ చేశారు.
కాచిగూడ - మైసూర్, కాచిగూడ - చిత్తూరు(వెంకటాద్రి) రైళ్లు ప్రారంభించి నేటికి 50 సంవత్సరాలు పూర్తయిన సందర్భంగా ఆదివారం కాచిగూడ రైల్వేస్టేషన్లో రైల్వే డిఆర్ఎం కేక్ కట్ చేసి, గోల్డెన్ జూబ్లీ వేడుకలను నిర్వహిం�
Murali Mohan | టాలీవుడ్ సీనియర్ నటుడు, నిర్మాత మురళీ మోహన్ నటుడిగా 50 సంవత్సరాలు పూర్తి చేసుకున్న సందర్భంగా హైదరాబాద్లోని శిల్పకళావేదికలో గోల్డెన్ జూబ్లీ సెలబ్రేషన్స్ జరిగాయి.