లంగాణ టూరిజం ఆధ్వర్యంలో జరిగిన తెలంగాణ గోల్కొండ మాస్టర్స్ పోటీల్లో అమన్రాజ్ విజేతగా నిలిచాడు. శనివారం హోరాహోరీగా జరిగిన ఫైనల్లో పాట్నాకు చెందిన అమన్ టూ అండర్ 68తో గెలుపొందాడు. ఈ సీజన్లో అతడికి ఇది �
హైదరాబాద్, ఆట ప్రతినిధి: కరోనా వైరస్ వ్యాప్తి కారణంగా ఐదు నెలల తర్వాత దేశవాళీ గోల్ఫ్ సీజన్ మొదలవుతున్నది. గురువారం నుంచి గోల్కోండ మాస్టర్స్ తెలంగాణ ఓపెన్కు తెరలేవనుంది. టోక్యో ఒలింపిక్స్లో భారత్�