సమ్మెకు ముందే రాష్ట్ర ప్రభుత్వం జోక్యం చేసుకొని గిగ్, ప్లాట్ ఫామ్ కార్మికుల సమస్యలను పరిషరించాలని బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ డి మాండ్ చేశారు. తెలంగాణ భవన్లో సోమవారం బీఆర్టీయూ గిగ్
సంక్షేమ బోర్డును ఏర్పాటు చేయాలని, కనీస ధరను అమలు చేయాలన్న ప్రధాన డిమాండ్లతో గిగ్ అండ్ ప్లాట్ఫామ్ కార్మికులు బుధవారం రాష్ట్రవ్యాప్తంగా సమ్మె చేపట్టారు. దాదాపు 3.90 లక్షల మంది కార్మికులు ఈ సమ్మెలో పాల్గ