తెలంగాణ రెవెన్యూ ఎంప్లాయీస్ సర్వీసెస్ అసోసియేషన్ (ట్రెసా) రాష్ట్ర కార్యవర్గ సమావేశంలో సంఘం నూతన అధ్యక్ష, ప్రధాన కార్యదర్శులను ఆదివారం ఏకగ్రీవంగా ఎన్నుకున్నారు. ట్రెసా మాజీ అధ్యక్షుడు వంగ రవీందర్రె
ఎన్నికల సందర్భంగా బదిలీ చేసిన తాసీల్దార్లు, డిప్యూటీ తాసీల్దార్లను పూర్వపు జిల్లాలకు బదిలీ చేయాలని ట్రెసా(తెలంగాణ రెవెన్యూ ఎంప్లాయీస్ అసోసియేషన్) బాధ్యులు ప్రభుత్వాన్ని కోరారు.