ఈ సంవత్సరం వినాయక చవితి వేడుకలకు సంబంధించి ఖమ్మం రూరల్ మండలం, ఏదులాపురం మున్సిపాలిటీలలో కలిపి మొత్తం సుమారుగా 205 గణేష్ మండపాలను ఉత్సవ కమిటీ నిర్వాహకులు ఏర్పాటు చేయడం జరిగింది. ఇప్పటికే...
Ganesh Puja | వినాయక చవితి సందర్భంగా గణేశ్ మండపాల వద్ద మితిమీరిన సౌండ్తో ఉండే మైక్లను ఏర్పాటు చేయవద్దంటూ హైకోర్టు మంగళవారం మార్గదర్శకాలను జారీచేసింది.