కవ్వాల్ టైగర్ రిజర్వ్ ఫారెస్ట్లో నిఘాను మరింత పటిష్టం చేసేందుకు అటవీ శాఖ అధికారులు దృష్టి పెట్టారు. ప్రస్తుతం ఉన్న చెక్పోస్టులను ఆధునీకరించడంతో పాటు కొత్తవి కూడా ఏర్పాటు చేయబోతున్నారు.
భద్రాచలం పట్టణంలో సోమవారం పోలీసులు వాహన తనిఖీలు నిర్వహించి భారీగా గంజాయిని పట్టుకున్నారు. సీఐ నాగరాజ్రెడ్డి తెలిపిన వివరాల ప్రకారం.. భద్రాచలం ఏఎస్పీ పరితోశ్ పంకజ్ ఆదేశాల మేరకు పట్టణంలోని అటవీశాఖ చె�