నేర నిరూపణలో ఫోరెన్సిక్ సైన్స్ ల్యాబొరేటరీ (ఎఫ్ఎస్ఎల్) సిబ్బంది పాత్ర అత్యంత కీలకమని డీజీపీ సీవీ ఆనంద్ పేరొన్నారు. హైదరాబాద్ నాంపల్లిలోని తెలంగాణ ఎఫ్ఎస్ఎస్లో నూతనంగా నియమితులైన 57 మంది ఫోరెన్�
కూకట్పల్లిలో జరిగిన పన్నేండేండ్ల బాలిక సహస్ర హత్య కేసులో సంచలన విషయాలు వెలుగులోకి వస్తున్నాయి. ఫోరెన్సిక్ వైద్యుల పరిశీలనలో బాలిక మెడపై 15, శరీరంపై 4 కత్తిపోట్లు గుర్తించారు.