హైదరాబాద్, నవంబర్ 18: దేశంలో అతిపెద్ద ఆభరణాల విక్రయాల సంస్థల్లో ఒకటైన మలబార్ గోల్డ్ అండ్ డైమండ్స్.. హైదరాబాద్లోని సోమాజిగూడలో తమ ఫ్లాగ్షిప్ స్టోర్ను ఈ నెల 27న ప్రారంభించబోతున్నట్లు ప్రకటించింది.
న్యూఢిల్లీ, సెప్టెంబర్ 21: ఈ-కామర్స్ దిగ్గజం ఫిప్కార్ట్ ఏటా నిర్వహించే ‘బిగ్ బిలియన్ డేస్’ ఈవెంట్ను ఈ ఏడాది అక్టోబర్ 7 నుంచి 12 వరకు జరుపనుంది. ఈ మేరకు కంపెనీ మంగళవారం ఒక ప్రకటన విడుదల చేసింది. లక్ష�
దేశవ్యాప్తంగా 11 గోదాములు ఏర్పాటు చేస్తున్న సంస్థ హైదరాబాద్, జూలై 15: ఈ-కామర్స్ దిగ్గజం అమెజాన్.. రాష్ట్రంలో మరో కొత్త గిడ్డంగిని అందుబాటులోకి తెస్తున్నట్లు ప్రకటించింది. దేశవ్యాప్తంగా 11 కొత్త గిడ్డంగుల