ఇండోనేషియాలోని బాలిలో పర్యాటకులతో వెళ్తున్న పడవ (Tourist Boat) నీటమునింది. దీంతో నలుగురు మరణించగా, 61 మంది గల్లంతయ్యారు. 53 మంది ప్రయాణికులు, 12 మంది సిబ్బందితో జావా నుంచి బాలి వెళ్తున్న పడవ బుధవారం రాత్రి 11.20 గంటలకు ప్�
ఆఫ్రికా దేశం మొజాంబిక్లో (Mozambique) తివ్ర విషాదం చోటుచేసుకున్నది. మొజాంబిక్ ఉత్తర తీరప్రాంత సముద్రంలో ప్రమాదవశాత్తు మత్స్యకార పడవ మునిగిపోవడంతో 90 మందికిపైగా మరణించారు.
నౌకలో మంటలు.. 200 మంది సేఫ్ | ఇండోనేషియాలో దాదాపు 200 మంది ప్రయాణికులతో వెళ్తున్న నౌకలో ఒక్కసారిగా మంటలు చెలరేగాయి. దీంతో ప్రయాణికులు, సిబ్బంది వెంటనే సముద్రంలోకి దూకి ప్రాణాలను కాపాడుకున్నారు.