నేటి నుంచి ఎగ్జిబిషన్ ప్రారంభించనున్న గవర్నర్, మంత్రులు ఒమిక్రాన్ నేపథ్యంలో అన్ని జాగ్రత్తలు ఫిబ్రవరి 15 వరకు ప్రదర్శన అబిడ్స్, డిసెంబర్ 31 : 81వ అఖిల భారత పారిశ్రామిక ప్రదర్శన (నుమాయిష్) శనివారం నుంచి
మంత్రి శ్రీనివాస్ గౌడ్ | చరిత్రకు సాక్షిభూతంగా నిలిచే పురాతన వారసత్వ వస్తు సంపదను కాపాడుకోవాల్సిన బాధ్యత అందరిపై ఉందని రాష్ట్ర ఎక్సైజ్, సాంస్కృతిక శాఖల మంత్రి వీ శ్రీనివాస్ గౌడ్ అన్నారు.