దులీప్ ట్రోఫీలో భాగంగా ఆదివారం నుంచి మొదలైన సెమీస్ పోరులో తొలిరోజు సౌత్జోన్ బౌలర్లు చెలరేగారు. కర్ణాటక పేసర్ విద్వత్ కావేరప్ప (4/66) నాలుగు వికెట్లు పడగొట్టడంతో మొదట బ్యాటింగ్ చేసిన నార్త్జోన్.. 195
దులీప్ ట్రోఫీలో వెస్ట్, నార్త్ జోన్ మధ్య జరుగుతున్న రెండో క్వార్టర్స్ పోరు ఆసక్తికరంగా సాగుతున్నది. విజయం ఇరుజట్ల మధ్య దోబూచులాడుతున్న వేళ.. గెలుపునకు వెస్ట్జోన్కు 67 పరుగులు అవసరమవగా నార్త్కు 3 వ