వాతావరణ మార్పుల నేపథ్యంలో అటవీ, వ్యవసాయ రంగాలను సమన్వయం చేస్తూ సుస్థిర అభివృద్ధికి ఆగ్రోఫారెస్ట్రీని విస్తృతంగా అభివృద్ధి చేయాల్సిన అవసరం ఉందని ఇక్రిసాట్ డైరెక్టర్ జనరల్ డాక్టర్ హిమాన్షు పాఠక్ �
భవిష్యత్లో వ్యవసాయరంగానికి ఉజ్వల భవిష్యత్ ఉంటుందని, వాతావరణ మార్పుల నేపథ్యంలో సుస్థిర వ్యవసాయం దిశగా రైతులు అడుగులు వేయాలని ఇక్రిశాట్ డైరెక్టర్ జనరల్ డాక్టర్ హిమాన్షు పాఠక్ అన్నారు.