తెలంగాణ రాష్ట్రంలోని ప్రతి ప్రభుత్వ ప్రాథమిక పాఠశాలకు అత్యాధునిక డిజిటల్ ప్యానెల్ బోర్డులు (Interactive Flat Panels) అందించాలని ఎస్సీ, ఎస్టీ ఉపాధ్యాయ సంఘం రాష్ట్ర కోశాధికారి, సీపీఎస్ రాష్ట్ర కార్యదర్శి ఉదావత్ లచ్చిరా
ప్రభుత్వ విద్యా వ్యవస్థలో సీఎం కేసీఆర్ విప్లవాత్మక మార్పులు తేవడంతో నేడు సర్కారు పాఠశాలలు కార్పొరేట్కు దీటుగా కొనసాగుతున్నాయి. అత్యాధునిక సౌకర్యాలు, ఆహ్లాదకర వాతావరణం కలగలిసిన ప్రభుత్వ బడులు ఇప్పు�