కోలీవుడ్ స్టార్ హీరో ధనుష్-టాలీవుడ్ డైరెక్టర్ శేఖర్ కమ్ముల కాంబోలో సినిమా రాబోతున్న సంగతి తెలిసిందే. మల్టీలింగ్యువల్ గా వస్తున్న ఈ ప్రాజెక్టు తెలుగు, తమిళ, హిందీ భాషల్లో తెరకెక్కనుంది.
తెలుగు ఇండస్ట్రీలో మోస్ట్ సెన్సిబుల్ దర్శకుడు ఎవరు అంటే.. మరో అనుమానం లేకుండా అందరూ ఒకటే పేరు చెప్తారు. అదే శేఖర్ కమ్ముల.. 20 సంవత్సరాలుగా ఈయన తెలుగులో సినిమాలు చేస్తున్నాడు.
తమిళ హీరోలు టాలీవుడ్ దర్శకులపై ఫోకస్ పెట్టారు. మన దర్శకులు విభిన్న కథా చిత్రాలు చేసి సెన్సేషన్ క్రియేట్ చేస్తున్న నేపథ్యంలో తమిళ స్టార్ హీరోలు విజయ్, విజయ్ సేతుపతి, ధనుష్ స్ట్రైట్ తెలుగ�
సిల్వర్ స్క్రీన్ పై కొన్ని సార్లు అరుదైన కాంబినేషన్స్ ప్రేక్షకులను ఎక్జయిటింగ్ కు గురిచేస్తుంటాయి. అలాంటి కాంబినేషన్ గురించి ఓ ఇంట్రెస్టింగ్ వార్త తెరపైకి వచ్చింది.