ప్రముఖ పాత్రికేయుడు ఆర్ దిలీప్రెడ్డిని 2023 సంవత్సరానికిగాను డాక్టర్ దేవులపల్లి రామానుజరావు పురస్కారానికి ఎంపిక చేసినట్టు తెలంగాణ సారస్వత పరిషత్తు అధ్యక్షుడు ఆచార్య ఎల్లూరి శివారెడ్డి బుధవారం ప్రక�
తెలుగుయూనివర్సిటీ, ఆగస్టు 24. సాహిత్య, సాంస్కృతిక రంగంలో ఉద్ధండుడైన దేవులపల్లి రామానుజరావు సమాజ వికాసానికి ఎంతో దోహదపడ్డారని మానవ హక్కుల కమిషన్ చైర్మన్ జస్టిస్ జీ చంద్రయ్య అన్నారు. తెలంగాణ సారస్వత పర�