యాపిల్ పండ్లతో వెళ్తున్న డీసీఎం వాహనం మహబూబాబాద్ జిల్లా తొర్రూరు మండలం మాటేడు గ్రామ సమీపంలో అదుపుతప్పి బోల్తా పడగా, నిమిషాల్లో జనం పండ్లను లూటీ చేశారు.
Apples | ఆపిల్ పండ్ల లోడుతో వెళ్తున్న డీసీఎం వరంగల్ - ఖమ్మం జాతీయ రహదారిపై వెళ్తుండగా అదుపుతప్పి బోల్తా పడింది. అసలే నోరూరించే పండ్లు.. ఎవరు ఊరుకుంటారు చెప్పండి.. అటుగా వెళ్తున్న జనాలు వెంటనే ఘటనాస్థలానికి చేర�