బహుశా ఎవరి ఊహకంది ఉండదు
ఉప్పుతో కూడా నిప్పును
రగిలించవచ్చని...
సముద్రం నుండి వచ్చిన
ఉప్పు కూడా పెను ఉప్పెన
సృష్టించగలదని
పిడికిలి బిగించగలదని...
బహుశా అంతవరకు
ఈ లోకం ఊహించి ఉండదు
చేతిలో కాసింత ఉప్పు కలి�
గుప్పెడు మందితో కదిలి, కోట్లాది మందిని కదిలించిన చరిత్ర దండి యాత్రది. సత్యమే మా ఆయుధమంటూ సాగిన సత్యాగ్రహ యాత్ర, శాసనోల్లంఘనమై స్వతంత్ర భారతానికి బాటలేసింది. ఉప్పు రాజేసిన రాజకీయం దావానలమై దేశమంతా అంటుకు
బహిరంగ ప్రసంగాల్లో మాట్లాడేటప్పుడు ముఖ్యంగా ప్రజా ప్రతినిధులు నాగరిక సమాజంలో ఉన్నామనే విషయాన్ని గుర్తు పెట్టుకుని భాషా మర్యాదను పాటించాల్సిన అవసరం ఉందని ఉపరాష్ట్రపతి ఎం వెంకయ్య నాయుడు నొక్కి చెప్పార