న్యూఢిల్లీ: దేశంలో కరోనా విజృంభిస్తోంది. రోజు వారీ కేసుల సంఖ్య మళ్లీ పెరిగింది. గడిచిన 24 గంటల్లో దేశంలో 2,64,202 పాజిటివ్ కేసులు నమోదు అయ్యాయి. నిన్నటితో పోలిస్తే ఈ రేటు 6.7 శాతం అధికంగా ఉన్నట్లు కేంద్ర ఆర�
కరోనా నెగెటివ్| పశ్చిమబెంగాల్లో కరోనా కేసులు పెరుగుతుండంతో సీఎం మమతా బెనర్జీ ప్రభుత్వం ఆంక్షలు విధిస్తున్నది. ఇందులో భాగంగా ఇతర రాష్ట్రాల నుంచి బెంగాల్కు వచ్చే వారికి కరోనా నెగెటివ్ ని�