సింగరేణి సంస్థ అర్జీ-1 ఏరియా జీఎం కార్యాలయంలో మహిళా ఉద్యోగుల పిల్లల కోసం క్రెచ్ సెంటర్ (చిన్నారుల సంరక్షణ కేంద్రం) ఏర్పాటు చేస్తున్నట్లు జనరల్ మేనేజర్ లలిత్ కుమార్ పేర్కొన్నారు.
పరీక్షా కేంద్రాల్లో విద్యార్థులకు ఎలాంటి ఇబ్బందులు రానీయొద్దని, హాల్టికెట్ నంబర్లను స్పష్టంగా ప్రదర్శించాలని కలెక్టర్ కే శశాంక ఇంటర్ విద్యాశాఖ అధికారులకు సూచించారు. శనివారం ఆయన జిల్లా కేంద్రంలోన