ఎంపీడీవో కార్యాలయాల్లో పనిచేస్తున్న కాంట్రాక్టు ఉద్యోగులు సాధారణ ప్రజలనే కాకుండా, పంచాయతీ కార్యదర్శులను సైతం వణికిస్తున్నారు. జనన, మరణ ధ్రువీకరణ పత్రాలతో పాటు ఎలాంటి పర్మిషన్ కావాలన్నా వారి చేయి తడపన
యాదగిరిగుట్ట లక్ష్మీనరసింహస్వామివారి ఆలయంలో పనిచేసే కాంట్రాక్టు ఉద్యోగుల పరిస్థితి దినదిన గండం..నూరేళ్ల ఆయుష్షులా ఉంది. తమకు వేతనం ఎప్పుడిస్తారో.. విధుల నుంచి ఎప్పుడు తొలగిస్తారోననే భయంతో వారు పనిచేస్