ఉప్పెన డైరెక్టర్ బుచ్చిబాబు | తొలి సినిమా హిట్ అయినా కూడా చాలా మంది దర్శకులకు రెండో సినిమాతో బ్రేకులు పడ్డాయి. అందుకే బుచ్చిబాబు కూడా తన రెండో సినిమాకు చాలా కేర్ తీసుకుంటున్నాడు
‘మంచి దర్శకుడి కథను వినడం కంటే వెండితెరపై చూడటానికే నేను ఇష్టపడతా. ఈ సినిమాను థియేటర్లో చూడాలనే దేవా కట్టా కథ చెబుతానన్నా ఇప్పటివరకు వినలేదు’ అని అన్నారు దర్శకుడు సుకుమార్. సాయితేజ్ హీరోగా నటిస్తున్�
మొదటి సినిమా ఉప్పెనతో ఈ ఏడాది టాలీవుడ్కు బ్లాక్ బాస్టర్ చిత్రాన్ని అందించాడు డైరెక్టర్ బుచ్చిబాబు సాన. 2021లో రూ.100 కోట్లు గ్రాస్ సాధించిన చిత్రంగా నిలిచింది. మైత్రీ మూవీ మేకర్స్-సుకుమార్ రైటింగ్స్ ప�
శిష్యులు ప్రయోజకులు అయినప్పుడు ఆ గురువు పొందే ఆనందం అంతా ఇంతా కాదు. ఇప్పుడు సుకుమార్ విషయంలో ఇదే జరుగుతుంది. ఈ లెక్కల మాస్టారు దగ్గర అసిస్టెంట్ డైరెక్టర్లుగా పని చేసిన చాలామంది ఇప్పుడు మెగాఫోన్ పడుతున్న