AP JAC Warns | ఆంధ్రప్రదేశ్లో ఉద్యోగుల డిమాండ్లపై కూటమి ప్రభుత్వం చిన్నచూపు చూస్తుందని ఏపీ జేఏసీ అమరావతి చైర్మన్ బొప్పరాజు వెంకటేశ్వర్లు హెచ్చరించారు.
హెచ్ఆర్ఏను 8 నుంచి 16 శాతానికి పెంచుతూ ప్రభుత్వం జారీ చేసిన ఉత్తర్వులపై ఏపీ జేఏసీ అమరావతి ఛైర్మన్ బొప్పరాజు వెంకటేశ్వర్లు స్పందించారు. ప్రభుత్వం జారీ చేసిన హెచ్ఆర్ఏ ఉత్తర్వుల్లో కొత్తదనం ఏమీ లేదని...