రిజర్వేషన్లు| బీజేపీ నేతలు ప్రజలను రెచ్చగొట్టి ఓట్లు పొందాలని చూస్తున్నారని.. వరంగల్ ప్రజలు మోసపోవద్దని రాష్ట్ర ప్రణాళికా సంఘం ఉపాధ్యక్షుడు బోయినపల్లి వినోద్ కుమార్ సూచించారు. కేంద్ర ప్రభుత్వం రిజర�
బోయినపల్లి వినోద్ కుమార్ | రాష్ట్ర ప్రణాళికా సంఘం వైస్ చైర్మన్ బోయినపల్లి వినోద్ కుమార్ సోమవారం హైదరాబాద్ కోఠిలోని ప్రభుత్వ వైద్య ఆరోగ్య శాఖ సంచాలకుల కార్యాలయంలో కోవాగ్జిన్ టీకా తీసుకున్నారు.
హైదరాబాద్ : ఇటీవల మృతి చెందిన శాసన మండలి చీఫ్ విప్ బోడకుంటి వెంకటేశ్వర్లు సతీమణి స్వర్గీయ విజయలక్ష్మి చిత్ర పటానికి రాష్ట్ర ప్రణాళికా సంఘం వైస్ చైర్మన్ బోయినపల్లి వినోద్ కుమార్ పూల మాలలు వేసి నివాళులర్