పాట్నా: గంగా నదిలో ప్రయాణిస్తున్న ఒక పడవ హైటెన్షన్ విద్యుత్ వైర్కు తగిలింది. దీంతో అందులోని సుమారు 36 మందికి కరెంట్ షాక్ వల్ల గాయాలయ్యాయి. మరోవైపు నదిలో పడిన వారిలో సుమారు 15 మందికిపైగా గల్లంతైనట్లు సమా
బంగ్లాదేశ్లో రెండు పడవల ఢీ.. 25 మంది మృతి | రెండు పడవలు ఢీకొట్టుకున్న ఘటనలో 25 మంది మృతి చెందారు. ఈ దుర్ఘటన ఈ సెంట్రల్ బంగ్లాదేశ్లోని పద్మ నది వద్ద చోటు చేసుకుంది.