బాక్సింగ్ రింగ్లో పంచ్ వీరుల విశ్వరూపంతో కామన్వెల్త్ గేమ్స్లో భారత్ స్వర్ణోత్సవం చేసుకుంది. ఇది వరకు ఒక ఎడిషన్లో మూడు స్వర్ణాలు మాత్రమే బాక్సింగ్లో దేశానికి అత్యుత్తమ ప్రదర్శన అయితే ఈసారి ఏకం�
ఏషియన్ బాక్సింగ్ చాంపియన్షిప్లో భారత మహిళా బాక్సర్లు పతకాల పంట పండించారు. గురువారం ఫైనల్ బరిలో నిలిచిన ఆరుగురిలో ఏకంగా నాలుగు స్వర్ణాలు, రెండు రజతాలతో సత్తాచాటారు.