వరకట్నాన్ని రూపుమాపేందుకు విద్యార్థి దశ నుంచే చర్యలు ప్రారంభం కావాలని కేరళ గవర్నర్ ఆరిఫ్ మహమ్మద్ ఖాన్ సూచించారు. ఇందుకుగాను విశ్వవిద్యాలయాల్లో ప్రవేశాలు పొందే సమయంలోనే విద్యార్థులు ‘కట్నం తీసుకో
తిరువనంతపురం: వరకట్నం, మహిళలపై అరాచకాలకు వ్యతిరేకంగా కేరళ గవర్నర్ ఆరిఫ్ మహ్మద్ ఖాన్ ఒక రోజు నిరాహార దీక్ష చేశారు. పెండ్లిలో కట్నకానుకలు ఇవ్వడం, తీసుకునే ఆచారానికి స్వస్తి పలకడంపై అవగాహన కల్పించాలని పలు