వాతావరణంలో వచ్చిన అనూహ్య మార్పుల వల్ల ఏర్పడ్డ ఎల్ నినో ప్రభావంతో తగినంత వర్షాలు పడే అవకాశం లేదని అర్వపల్లి మండల వ్యవసాయ అధికారి పెందోట గణేష్, సర్పంచ్ బింగి కృష్ణమూర్తి అన్నారు. గురువారం జాజిరెడ్డిగూడ�
కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు సంయుక్తంగా రాయితీపై అందజేస్తున్న వ్యవసాయ పనిముట్లను రైతులు పొందాలని అర్వపల్లి మండల వ్యవసాయ అధికారి పెందోట గణేశ్ అన్నారు. గురువారం రామన్నగూడెం రైతు వేదికలో జరిగిన సమావేశ�