విశాఖలో డ్రగ్స్ కలకలం రేగింది. భారీగా మత్తు ట్యాబ్లెట్లు పట్టుబడ్డాయి. కంచరపాలెం ముఠాకి చెందిన ఏడుగురిని అరెస్ట్ చేశారు టాస్క్ ఫోర్స్ పోలీసులు. వారి దగ్గరి నుంచి 8వేల మత్తు ట్యాబ్లెట్లు స్వాధీనం...
ముంబై : రూ. 3.8 కోట్ల విలువైన హెరాయిన్ను సీజ్ చేసిన పోలీసులు ఓ మహిళను అరెస్టు చేశారు. ఈ సంఘటన ముంబైలో చోటుచేసుకుంది. విశ్వసనీయ సమాచారం మేరకు ముంబై పోలీసుకు చెందిన యాంటీ నార్కోటిక్స్ సెల్ సర్వసతి