మీలో ఎవరైనా సీఆర్టీ టీవీలు చూశారా.. నలభై ఏండ్ల క్రితం ఊర్లో ఒకటి, రెండు ఇండ్లల్లో మాత్రమే ఉండేవి. ఒక పెద్ద డబ్బా సైజులో ఓ టేబుల్ మీదనో.. ఒక స్టూల్పైనో సెల్ఫ్లోనో పెట్టుకుని కార్యక్రమాలు వీక్షించేవారు.
చైనాకు చెందిన షియోమీ కంపెనీ రెడ్మీ స్మార్ట్టీవీలను భారత్లో ఆవిష్కరించింది. రెడ్మీ స్మార్ట్టీవీ X సిరీస్లో మూడు సైజుల్లో అందుబాటులో ఉంది. కొత్త X సిరీస్ టీవీలన్నీ క్వాడ్ కోర్ ఏ55 చిప్సెట్తో వ�