అలహాబాద్: కరోనా కల్లోలంలో ఉత్తర ప్రదేశ్ సర్కారు తీరుపై అలహాబాద్ హైకోర్టు తీవ్రంగా మండిపడింది. రాం భరోసే (అంతా ఆ దేవుని దయ) అన్న పరిస్థితి రాష్టంరోల నెలకొన్నదని న్యాయమూర్తులు సిద్ధార్థ వర్మ, అజిత్ కుమార్�
అలహాబాద్: అధికారుల నిర్లక్ష్యం వల్ల ఆక్సిజన్ అందక ఆస్పత్రిలో రోగులు చనిపోవడం నరమేధంతో సమానమని ఉత్తర ప్రదేశ్ హైకోర్టు తీవ్రస్థాయిలో ఆగ్రహం వ్యక్తం చేసింది. లక్నో, మీరట్ జిల్లాల్లో ఆక్సిజన్ లేని కారణంగా �