బంజారాహిల్స్ రోడ్ నెం 12లోని ఏసీబీ కార్యాలయం, ఎమ్మెల్యే కాలనీకి మధ్యన ఉన్న సుమారు రూ.1000కోట్ల విలువైన 8.24 ఎకరాల స్థలం వ్యవహారంలో నివేదిక ఇవ్వాలని హైకోర్టు ఆదేశాలతో శనివారం అడ్వకేట్ కమిషన్ సమక్షంలో హైదరా
హైదరాబాద్ జిల్లా షేక్పేట్ మండలం హకీంపేటలోని 8.24 ఎకరాల భూముల వేలం ప్రక్రియకు హైకోర్టు బ్రేక్ వేసింది. ఆ భూముల సర్వే కోసం అడ్వకేట్ కమిషనర్లను నియమించింది.