క్షతగాత్రులకు మెరుగైన చికిత్స గాంధీ వైద్యులకు మంత్రి హరీశ్ ఆదేశం హైదరాబాద్ సిటీబ్యూరో, జూన్ 17 (నమస్తే తెలంగాణ): సికింద్రాబాద్ రైల్వేస్టేషన్లో రైల్వే పోలీసుల కాల్పుల్లో గాయపడ్డవారికి మెరుగైన చికిత�
ములుగు : ట్రాక్టర్ బోల్తా పడటంతో 14 మందికి గాయాలయ్యాయి. ఈ సంఘటన జిల్లాలోని వెంకటాపురం మండలం రాచపల్లి గ్రామ సమీపంలో చోటు చేసుకుంది. స్థానికుల కథనం మేరకు..ఛత్తీస్గఢ్ రాష్ట్రం నాంపల్లి గ్రామం నుంచి జిల్లా�