మంత్రి శ్రీనివాస్ గౌడ్ | కరోనా కట్టడికి ప్రభుత్వం అన్ని విధాల ప్రయత్నాలు చేస్తున్నదని, అందులో భాగంగా పాలమూరులో బస్తీ దవాఖానలు ఏర్పాటు చేసినట్లు మంత్రి శ్రీనివాస్ గౌడ్ తెలిపారు.
మంత్రి శ్రీనివాస్ గౌడ్ | మరో 20 ఏండ్లు భవిష్యత్తు అవసరాలను దృష్టిలో పెట్టుకొని మహబూబ్ నగర్ పట్టణాన్ని మోడల్ ప్లాన్డ్ సిటీగా అభివృద్ధి చేస్తున్నట్లు మంత్రి శ్రీనివాస్ గౌడ్ తెలిపారు.