తెలంగాణ సాహిత్య ప్రస్థానం -3శాసనాల ద్వారా నన్నయకు వంద సంవత్సరాలకు పూర్వమే తెలంగాణలో తెలుగు కవిత్వం వికసించిందని, కావ్యరచనలు జరిగి ఉంటాయని చెప్తున్నాయి. ఈ కావ్య కృషి గురించి వేములవాడ చాళుక్యుల చరిత్ర చది
శ.సం.1156=క్రీ.శ.1234 శ్రీమన్మహామండలేశ్వర కాకతీయ గణంరుద్ర దేవమహారాజుల పరిపాలనా కాలంలో పమ్మిలో ప్రసన్న వల్లభుని తిరుప్రతిష్ఠ దేవన ప్రగడ చేయించినాడు. ఆ సమయంలో విరియాల నాగసానమ్మ ఆమల్రాజు, ముమ్మడిరాజులతో కలిసి ర�
కర్తా కారయితా చైవ ప్రేరక శ్చాను మోదకః సుకృతే దుష్కృతే చైవ చత్వార స్సమ భాగినః లోకంలో సహజంగానే పనులు జరుగుతూ ఉంటాయి. అందులో కొన్ని పనులు మంచివైతే, మరికొన్ని చెడ్డవిగా ఉంటాయి. మంచి పనులలోనైనా, చెడు పనులలోనైన
పాఠకులు కవిత్వాన్ని మూడు భిన్న రీతుల్లో చదివే అవకాశం వుంది. ఖండికలు ఖండికలుగా అనేక మంది కవుల కవితల్ని చదవడం ఒక విధమయితే, ఒకే కవి రాసిన అనేక కవితల్ని ఒక సంపుటిగా చదవడం మరో పద్ధతి. ఇక ఒక నిర్దేశిత కాలంలో ఒక భ�