SRH vs PBKS : పదిహేడో సీజన్ ఆఖరి లీగ్ మ్యాచ్లో పంజాబ్ కింగ్స్ ఓపెనర్ ప్రభ్సిమ్రాన్ సింగ్(69) అర్ధ సెంచరీ బాదాడు. స్పిన్నర్ వియస్కాంత్ ఓవర్లో భారీ సిక్సర్తో అతడు హాఫ్ సెంచరీ పూర్తి చేసుకున్నాడు. దాంతో, పంజాబ్ 13 ఓవర్లకు వికెట్ నష్టానికి 140 రన్స్ కొట్టింది.
టాస్ గెలిచిన పంజాబ్ బ్యాటింగ్ తీసుకుంది. ఓపెనర్లు అథర్వ తైడే(46), ప్రభ్సిమ్రాన్లు ధాటిగా ఆడి తొలి వికెట్కు 97 రన్స్ జోడించాడు. ప్రస్తుతం రీలే రస్సో(20)తో పంజాబ్ఖు భారీ స్కోర్ అందించే పనిలో ఉన్నాడు.