Khel Ratna Award | న్యూఢిల్లీ : భారత అత్యున్నత క్రీడా పురస్కారం మేజర్ ధ్యాన్చంద్ ఖేల్రత్న అవార్డులను కేంద్ర ప్రభుత్వం ప్రకటించింది. ప్రపంచ చెస్ ఛాంపియన్షిప్ విజేత గుకేష్కు, షూటింగ్లో ఒలింపిక్స్ పతక విజేత మనుబాకర్కు, హాకీ క్రీడాకారుడు హర్మన్ప్రీత్సింగ్కు, పారా ఒలింపిక్స్ స్వర్ణ పతకం విజేత ప్రవీణ్ కుమార్కు ఖేల్రత్న అవార్డులు వరించింది. 17 మంది పారా అథ్లెట్లు సహా 32 మందికి అర్జున అవార్డులు, ఐదుగురికి ద్రోణాచార్య అవార్డులు దక్కాయి. ఈ నెల 17న ఖేల్రత్న అవార్డులను రాష్ట్రపతి భవన్లో రాష్ట్రపతి ద్రౌపది ముర్ము ప్రదానం చేయనున్నారు. ఈ సందర్భంగా ఈ నలుగురు కేంద్రానికి ప్రత్యేక ధన్యవాదాలు తెలిపారు.
Khelratna
Ministry of Youth Affairs and Sports announces the Khel Ratna Award for Olympic double medalist Manu Bhaker, Chess World Champion Gukesh D, Hockey team Captain Harmanpreet Singh, and Paralympic Gold medallist Praveen Kumar. pic.twitter.com/VD54E0EtEk
— ANI (@ANI) January 2, 2025
ఇవి కూడా చదవండి..
Rishabh Pant: రిషబ్ పంత్పై వేటు పడే ఛాన్స్.. అతని స్థానంలో కీపర్ ఎవరంటే
Jasprit Bumrah: సిడ్నీ టెస్టుకు బుమ్రా కెప్టెన్సీ..!
Akash Deep: ఆకాశ్ దీప్కు వెన్ను నొప్పి.. ఓవర్లోడ్ దెబ్బతీసిందా ?