పుణెలోని వైకుంఠ మెహతా నేషనల్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ కో ఆపరేటివ్ మేనేజ్మెంట్ (వీఎంఎన్ఐసీఎం)లో కింది పీజీడీఎం కోర్సుల్లో ప్రవేశాల కోసం ప్రకటన విడుదలైంది.
ప్రోగ్రామ్: పోస్ట్ గ్రాడ్యుయేట్ డిప్లొమా ఇన్ మేనేజ్మెంట్ (పీజీడీఎం)
విభాగాలు: అగ్రికల్చర్ బిజినెస్ మేనేజ్మెంట్, కో ఆపరేటివ్ మేనేజ్మెంట్, ఎంట్రప్రెన్యూర్షిప్ మేనేజ్మెంట్
కాలవ్యవధి: 18 నెలలు.
ఇది ఫుల్ టైం రెసిడెన్షియల్ ప్రోగ్రామ్.
అర్హతలు: కనీసం 50 శాతం మార్కులతో ఏదైనా డిగ్రీ ఉత్తీర్ణులు. దీనితోపాటు క్యాట్/ గ్జాట్/ జీమ్యాట్/ సీమ్యాట్ వ్యాలిడ్ స్కోర్ తప్పనిసరి.
ఎంపిక విధానం: జాతీయ పరీక్ష స్కోర్, గ్రూప్ డిస్కషన్స్, పర్సనల్ ఇంటర్వ్యూల ద్వారా
ముఖ్యతేదీలు
దరఖాస్తు: ఆన్లైన్లో
దరఖాస్తు ఫీజు: రూ.500
చివరితేదీ: మార్చి 31
వెబ్సైట్: http://vamnicom.gov.in